1, అక్టోబర్ 2015, గురువారం

సామాన్యులమే

అయ్యో .......


పాపం ఎవరిదీ? ఆడుతూ పాడుతూ వుండే వయసులో పెను తుఫాను దాటికి చిన్న శరీరం తట్టుకోలేక కాలవలో పడిపోయిన చిన్నారి ఆదితి

దా ?  స్వచ్చ భారత్ ,స్మార్ట్ సిటీ అంటూనే విశాఖ ను మురికిగా తయారు చేసిన పెద్దలదా ? సమస్య మొదలు కాక ముందు చర్యలు తీసుకోగల

సామర్ధ్యం లేకనా ? ఒక చిన్న వుదాహరణ -- న్యూస్ పేపర్ల లో ప్రకటనలు వెలువడుతూ వుంటాయి ఎన్నో .. అవి ఫేక్ అని తెలిసి కూడా చిట్లు

కట్టి మోసపోతున్న వాళ్ళు ఎందఱో .. అయినా కడుతూనే వుంటారు . మోసపోతూనే వుంటారు .. పోలీస్ కంప్లైంట్స్ ఇస్తూనే వుంటారు ..

ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే వుంటారు .. పని జరగదు .. చివరకు జీవితాంతం తలచుకుంటూ వుసూరుమంటూ వుంటారు .. ఇది సర్వ

సామాన్యం ఐపోయింది .. మనం సామాన్యులమే కదా ..              

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి